2025 సంవత్సరానికి గాను భౌతికశాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని ముగ్గురు శాస్త్రవేత్తలు అందుకున్నారు. మాక్రోస్కోపిక్ క్వాంటమ్ లో చేసిన పరిశోధనలకు గాను జాన్ క్లార్క్, మిచెల్ హెచ్. డివోరెట్, జాన్ ఎం. మార్టిన్స్ లకు ఈ ప్రతిష్టాత్మక పురస్కారం దక్కింది. వారి పరిశోధనలు భౌతికశాస్త్ర రంగంలో కీలకమైనవిగా పరిగణించబడుతున్నాయి.