సుప్రీంకోర్టులో కలకలం.. సీజేఐపై దాడికి యత్నం

10చూసినవారు
సుప్రీంకోర్టులో కలకలం.. సీజేఐపై దాడికి యత్నం
సుప్రీంకోర్టులో ఆకస్మిక ఘటన తీవ్ర కలకలం రేపింది. సీజేఐ గవాయ్ పై దాడికి యత్నించారు.  లాయర్ కిషోర్ రాకేశ్ షూ విసేరేసేందుకు యత్నించారు. దీంతో తోటి లాయర్లు అడ్డుకున్నారు. సనాతన ధర్మాన్ని విస్మరిస్తే సహించమని లాయర్ నినాదాలు చేసినట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్