IPL ప్లేఆఫ్‌ మ్యాచ్‌ల వేదికల ఖరారు

75చూసినవారు
IPL ప్లేఆఫ్‌ మ్యాచ్‌ల వేదికల ఖరారు
ఐపీఎల్ 2024 ప్లేఆఫ్ మ్యాచ్‌ల వేదికలను బీసీసీఐ ఖరారు చేసింది. క్వాలిఫయర్‌-1 మ్యాచ్‌ ధర్మశాలలో జరగనుంది. చండీగఢ్‌లో క్వాలిఫయర్‌-2, ఎలిమినేటర్‌ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫైనల్‌ మ్యాచ్‌ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది. ఈ నిర్ణయంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది.

సంబంధిత పోస్ట్