కొడంగల్ - Kodangal

వీడియోలు


వికారాబాద్ జిల్లా
ఫిరాయింపు ఎమ్మెల్యేలకు బిగ్ షాక్.. ఎల్లుండి నుంచి విచారణ
Oct 22, 2025, 15:10 IST/

ఫిరాయింపు ఎమ్మెల్యేలకు బిగ్ షాక్.. ఎల్లుండి నుంచి విచారణ

Oct 22, 2025, 15:10 IST
తెలంగాణ రాజకీయాల్లో కీలకమైన ఫిరాయింపుల వ్యవహారం తుది దశకు చేరుకుంది. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరి, ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలపై ఎల్లుండి నుంచి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చివరి దశ విచారణలు చేపట్టనున్నారు. ఈనెల 24వ తేదీ నుంచి అసెంబ్లీ పరిసరాల్లో ఆంక్షలు విధించనున్నారు. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేల క్రాస్-ఎగ్జామినేషన్ పూర్తవగా, మిగిలిన ఆరు కేసులు ఈ వారంలో ముగియనున్నాయి. భారత రాజ్యాంగ పదో అనుసూచి ప్రకారం ఈ విచారణలు జరుగుతున్నాయని అసెంబ్లీ అధికారులు తెలిపారు.