బస్సు ప్రమాద బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే

0చూసినవారు
బస్సు ప్రమాద బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే
చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులతో మాట్లాడి తెలుసుకున్నారు. గాయపడిన వారికి నాణ్యమైన వైద్యం అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఆసుపత్రిలో ఉన్న బాధితులకు ధైర్యం చెబుతూ త్వరగా కోలుకోవాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్