తల్లితండ్రులను కోల్పోయిన ఆడపిల్లలకు అండగా: బీజేపీ

6చూసినవారు
తల్లితండ్రులను కోల్పోయిన ఆడపిల్లలకు అండగా: బీజేపీ
రోడ్డు ప్రమాదంలో వికారాబాద్ జిల్లా హాజీపూర్ గ్రామానికి చెందిన దంపతులు మరణించడంతో వారిద్దరు పిల్లలు అనాథలయ్యారు. ఈ హృదయవిదారక ఘటనతో తీవ్రంగా చలించిపోయిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేశ్ కుమార్, ఆ ఇద్దరు పిల్లల భవిష్యత్తు, విద్య, వివాహ బాధ్యతలను తాను స్వీకరిస్తున్నట్లు హామీ ఇచ్చారు. పిల్లల అభ్యున్నతికి తాను అండగా ఉంటానని ఆయన ప్రకటించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you