సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: అమరచింత ఎస్సై

0చూసినవారు
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: అమరచింత ఎస్సై
వనపర్తి పట్టణంలోని డీఎంఆర్ ఆసుపత్రిలో బుధవారం సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అమరచింత ఎస్సై స్వాతి మాట్లాడుతూ, సైబర్ నేరగాళ్లు వివిధ మార్గాల్లో మోసాలకు పాల్పడుతున్నారని, అపరిచితుల ఫోన్ కాల్స్కు స్పందించి మోసపోవద్దని ప్రజలను హెచ్చరించారు. సైబర్ నేరం జరిగితే వెంటనే 1930కు కాల్ చేయాలని సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్