ఎదపై టీడీపీ నేతల చిత్రాలతో పచ్చబొట్టు

0చూసినవారు
ఎదపై టీడీపీ నేతల చిత్రాలతో పచ్చబొట్టు
వనపర్తి జిల్లా ఖిల్లా గణపురం మాజీ ఉప సర్పంచ్ బండారు యాదయ్య, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత నందమూరి తారక రామారావు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖా మంత్రి నారా లోకేశ్ చిత్రాలను తన ఎదపై పచ్చబొట్టుగా వేయించుకుని పార్టీపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. స్థానిక టీడీపీ అభిమానులు యాదయ్య చర్యను మెచ్చుకుంటున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్