వనదేవతల దర్శనం చేసుకున్న మాజీ ఎమ్మెల్యే గండ్ర

0చూసినవారు
భూపాలపల్లి జిల్లా శాయంపేట మండలం జోగంపల్లి గ్రామంలో జరిగిన మినీ మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరలో భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి పాల్గొన్నారు. ఆయన వనదేవతల దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదం పొందారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, జాతర నిర్వహణ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని గండ్ర దంపతులను ఘనంగా స్వాగతించారు. ఈ జాతరలో ఆయన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :