కుటుంబ కలహాలతో ఉరివేసుకొని ఆత్మహత్య

9చూసినవారు
కుటుంబ కలహాలతో ఉరివేసుకొని ఆత్మహత్య
మహబూబాబాద్ జిల్లా బయ్యారం విజయ లక్ష్మి పెంకు ఫ్యాక్టరీలో మంగళవారం కుటుంబ కలహాల కారణంగా హిమం పాషా (39) అనే యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్