పేదరికం అడ్డు, మనవరాళ్ల కోసం గల్లగురిగి పగలగొట్టిన నాయనమ్మ

33చూసినవారు
మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దాట్ల గ్రామంలో, నిరుపేద కుటుంబం పోటీ చేయలేదని సర్పంచ్ అభ్యర్థి రాములమ్మ చెప్పడంతో, ఆమె మనవరాళ్లు తమ గల్లగురిగి (కిడ్డి బ్యాంక్) పగలగొట్టి నామినేషన్ ఖర్చులకు డబ్బులు విరాళంగా ఇచ్చారు. 'నానమ్మ సర్పంచ్ కావాలి, ఊరు బాగుండాలి' అని చిన్నారి మాటలు అందరినీ భావోద్వేగానికి గురి చేశాయి. ఈ ఘటన గ్రామంలో చర్చనీయాంశమైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్