ములుగు జిల్లా వెంకటాపూర్ మండల కేంద్రంలో శనివారం తాళ్లపాడు వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు ఎమి పర్వేజ్ ఖాన్ అనే వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. తనిఖీ చేయగా, అతని వద్ద 2 కిలోల 166 గ్రాముల గంజాయి లభించింది. పోలీసులు అతడిని అరెస్ట్ చేసి, కేసు నమోదు చేశారు.