పిడుగుపాటుకు రైతు తోపాటు ఎద్దు మృతి

0చూసినవారు
పిడుగుపాటుకు రైతు తోపాటు ఎద్దు మృతి
వరంగల్ జిల్లా పరకాల మండలంలోని పోచారం గ్రామంలో పిడుగుపాటు సంభవించి, పూస మహిపాల్ అనే రైతు, ఒక ఎద్దు మృత్యువాత పడ్డారు. అకాల వర్షంతో పాటు కురిసిన పిడుగుల కారణంగా పంటలకు కూడా నష్టం వాటిల్లింది. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్