ఫిర్యాదుదారులకు కాకతీయ యూనివర్సిటీ పోలీసుల కొత్త నిబంధనలు

4చూసినవారు
ఫిర్యాదుదారులకు కాకతీయ యూనివర్సిటీ పోలీసుల కొత్త నిబంధనలు
కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిర్యాదుల స్వీకరణకు కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఇకపై ఫిర్యాదుదారులు ఇద్దరు లేదా ముగ్గురితో మాత్రమే స్టేషన్‌కు రావాలని పోలీసులు సూచించారు. పెద్ద సంఖ్యలో గుంపులు రావడంతో ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయని, విచారణ వేగవంతం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ కొత్త నిబంధనలు ఫిర్యాదుల స్వీకరణ ప్రక్రియను సులభతరం చేస్తాయని భావిస్తున్నారు.
Job Suitcase

Jobs near you