రూ.1.64 కోట్ల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి శంకుస్థాపన

821చూసినవారు
రూ.1.64 కోట్ల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి శంకుస్థాపన
వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని కాజీపేట 62వ డివిజన్‌లో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి రూ.1.64 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఎస్సీ కాలనీలో రూ.50 లక్షలతో రోడ్లు, రహమత్ నగర్‌లో రూ.1.14 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు చేపట్టనున్నారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని శాశ్వత పరిష్కారం అందించడమే లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. ఈ పర్యటనతో అభివృద్ధికి రూ.1.64 కోట్ల వర్క్స్ ప్రారంభమయ్యాయి.

సంబంధిత పోస్ట్