ఫ్లైట్ ప్రమాదంలో మరణించిన పైలట్ మేనల్లుడికి నోటీసులు!

0చూసినవారు
ఫ్లైట్ ప్రమాదంలో మరణించిన పైలట్ మేనల్లుడికి నోటీసులు!
గతేడాది జూన్‌లో అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంలో మరణించిన పైలట్ సుమిత్ సభర్వాల్ మేనల్లుడు, కెప్టెన్ వరుణ్‌కు విచారణకు హాజరు కావాలని ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) నోటీసులు జారీ చేసింది. ఈ చర్యను పైలట్స్ ఫెడరేషన్ (FIP) తీవ్రంగా ఖండించింది. ప్రమాదంతో సంబంధం లేని వ్యక్తిని విచారణకు పిలవడం వేధింపుతో సమానమని పేర్కొంటూ, FIP, AAIBకి లీగల్ నోటీసులు పంపింది.

సంబంధిత పోస్ట్