AP: కర్నూలు జిల్లాలోని ఆస్పరి మండలంలో దారుణ ఘటన వెలుగు చూసింది. తొగలగల్లుకు చెందిన అహోబిలాన్ని భార్య గంగావతి ప్రియుడు చెన
్నబసవతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. వారి ప్రైవసీకి అడ్డుగా ఉన్న భర్తను తొలగించుకోవాలని కుట్ర పన్నింది. ఈ క్రమంలో ఆమె భర్తతో కలిసి ఊరికి వెళ్లి
ంది. భర్త తిరుగు ప్రయాణంలో.. అప్పటికే దా
రిలో కాప
ుకాసిన ప్రియుడు గొంతుకోసి చంపేశాడు. దర్యాప్తు చేపట
్టిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.